15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పరీక్ష ప్యాడ్లు పంపిణీ

04-12-2025 07:31 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): భరత్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కీర్తిశేషులు నరహరి భరత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని గురువారం రోజున కొత్తపెల్లి మండలంలోని మల్కాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోట్ బుక్ పండ్లు, అన్ని తరగతుల విద్యార్థులకు వితరణ చేసినారు. ఈ కార్యక్రమంలో నరహరి లక్ష్మారెడ్డి, రాళ్ల బండి శంకర్, ప్రసాద్ రెడ్డి, బొంగోని పరశురాములు, ప్రధానోపాధ్యాయులు భీమేష్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, విజయలక్ష్మి ,హాజీ పాషా, అల్లాద్దీన్ ,అనిత, రజిని ,స్వాతి ,ఓం ప్రకాష్  మరియు రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు.