15 May, 2026 | 2:53 PM

Breaking News

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •  

అతనెటిక్ పోటీలు ప్రారంభించిన జిల్లా అధికారి

07-01-2026 04:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పోటీలను జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. దవివిధ స్కూల నుండి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ఏజ్ కేటగిరీలో 8 10 14 20 సంవత్సరాల వయసు గల క్రీడాకారులు పాల్గొన్ని, రన్నింగ్ త్రో క్రీడలు నిర్వహించారు. టిజిపేట అధ్యక్షులు నరాల సత్తయ్య, కార్యదర్శి వన్నెల భూమన్న, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్, అన్నపూర్ణ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి సామల్, ఆర్గనైజర్ గిరి సాయికుమార్ ప్రమోద్ వ్యాయామ  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.