14 July, 2026 | 11:53 AM

Breaking News

మహారాష్ట్రలో గుట్కా నిషేధం.. తెలంగాణ నుండి జోరుగా రవాణా!   •   లులు మాల్‌లో గన్ కలకలం   •   కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •  

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు

08-07-2026 01:54 AM

చౌటుప్పల్, జూలై 7 :మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం నారాయణపురం మండలం బిఆర్ ఎస్ , బిజెపి , సిపిఐ పార్టీల వివిధ గ్రామాల సర్పంచులు గ్రామాల అభివృద్ధి కొరకై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు నివాసం వద్ద సర్పంచులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికై పార్టీలకు అతీతంగా నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగినది. వివిధ గ్రామాల సమస్యలపై మాట్లాడుతూ సూచనలు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్, దండు మల్కాపురం సర్పంచ్ గిరికంటి నిరంజన్ గౌడ్ , అల్లాపురం సర్పంచ్ టేకుల మంజుల దిలీప్ రెడ్డి, కంకణాల గూడెం సర్పంచ్ పాలెం వీరేష్ గౌడ్ ,  అల్లం దేవి చెరువు సర్పంచ్ సుర్వి సౌజన్య రాజు గౌడ్ వివిధ గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.