25 July, 2026 | 10:30 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

25-09-2025 05:46 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలో భారీ ర్యాలీ, తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. గురువారం డబుల్ బెడ్ రూమ్ లో ఇది వరకే నివాసముంటున్న అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇల్ల పట్టాలు అందజేయాలని, అనర్హులను ఖాళీ చేయించాలని ర్యాలీ నిర్వహించి ఖానాపూర్ తాసిల్దార్ సుజాత రెడ్డికి వినతి పత్రం అందజేశారు.