15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డిపిఓ

24-12-2025 04:04 PM

అడ్డాకుల: పంచాయతీ అధికారి (డీపీఓ) డి నిఖిల శ్రీ బుధవారం అడ్డాకుల మండల కేంద్రంలో  గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి, పంచాయతీ పరిధిలో జరుగుతున్న పారిశుధ్య పనుల వివరాలు అడిగి తెలుసుకుని, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బొక్కల పల్లి దశరథ రెడ్డి డిపిఓ  నిఖిల శ్రీ కు పూల బొక్కెను ఇచ్చి ఆహ్వానించారు.  పంచాయతీ పరిధిలో జరుగుతున్న పారిశుధ్య పనుల  అభివృద్ధి చేయాలన్నారు.  సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ , పంచాయతీ కార్యదర్శి, సరస్వతి, విజయ్ మోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి షఫీ, బుచ్చన్న, పాల్గొన్నారు.