2 May, 2026 | 1:08 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

దండు మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

08-08-2025 11:38 PM

ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి..

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) ఆత్మకూర్ ఎస్ మండలం నిమికల్ లో గల శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ గా తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(AICC Member Ramreddy Sarvotham Reddy) పాల్గొని మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, దండు మైసమ్మ కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.