17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలి

19-11-2025 07:26 AM

-ఎస్ఐ బండి మోహన్ బాబు

హుజూర్ నగర్: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్ఐ బండి మోహన్ బాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ...విద్యార్థులు తమ నైపుణ్యాలలో ప్రతిభ చూపించి ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలన్నారు.డ్రగ్స్,అల్కహాలకు విద్యార్థి దశలో బానిసలు అయితే జీవితం నాశనం అవుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో తమ వంతు పాత్ర పోషిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బలరాంరెడ్డి,అద్యాపకులు బ్రహ్మచారి,శ్రీనివాసరెడ్డి, నరసింహారావు,నాగుల్ మీరా, రమణారెడ్డి,సూరారెడ్డి శోభారాణి ఉపేంద్ర,అరుణ్ జ్యోతి, అధ్యాపకేతర సిబ్బంది, పాల్గొన్నారు.