15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జులపల్లిలో దుద్దిళ్ళ చేయూత

19-11-2025 07:24 AM

బాధిత కుటుంబానికి బియ్యం అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు

కమాన్ పూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆదేశాలతో మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సంతోష్ కుమార్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు పరామర్శించి వారికి దుద్దిళ్ల చేయిత పథకం నుండి బియ్యం అందించారు. వారి కుటుంబానికి దుద్దిళ్ల కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో భూసా తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు నీర్ల లింగయ్య, బొజ్జ సతీష్, లల్లు, కామెరా నరేష్, పడాల శ్రీనివాస్, ముస్తాల రమేష్, అంజి, రేగుల మొగిలి తదితరులు పాల్గొన్నారు.