12 June, 2026 | 2:12 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

చేర్యాల పట్టణ పద్మశాలి సంఘ కమిటీ ఎన్నిక

24-11-2025 12:20 AM

చేర్యాల, నవంబర్ 23 : చేర్యాల పట్టణ పద్మశాలి సంఘ కమిటీని సిద్దిపేట జిల్లా క మిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మా ర్కండేయ స్వామి ఆలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్ష,కార్యదర్శులుగా కొక్కుల సురేందర్ పాము బాలనర్సయ్య కోశాధికారిగా మ లిపెద్ది వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.ఈ సంధర్భంగా నూతన కమిటీని సంఘం పెద్దలు వీరబత్తిని సత్యనారాయణ ఆడెపు వెంకయ్య గోనె హరి కూరపాటి మధు కుల సంఘము సభ్యులు తదితరులు అభినదించారు.