13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ ప్రజా బాట

07-01-2026 04:02 PM

కాటారం,(విజయక్రాంతి): విద్యుత్తు సమస్యల పరిష్కారానికై ఆ శాఖ ప్రజాబాట పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లో పలు గ్రామాలలో ప్రజలతో సమావేశాలు నిర్వహించింది. బుధవారం మండలంలోని ధన్వాడ దామరకుంట గ్రామాల్లో విద్యుత్ శాఖ ప్రజా బాట కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యుత్తు శాఖ తరపున ఏవేని సమస్యలు ఉన్నట్లయితే 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు వివరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం విద్యుత్ శాఖ ఏడిఈ బి రమేష్, ఏఈ బి.ఉపేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.