16 June, 2025 | 9:59 AM
16-06-2025 01:02:07 AM
సొంత నియోజకవర్గమైన పాలేరులో ఆదివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించారు. ఏరువాకలో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలో అరకపట్టి పొలం దున్ని సందడి చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు.
16-06-2025