26 April, 2026 | 9:32 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

రైతు సమస్యలను పరిష్కరించాలి

09-12-2024 06:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రైతులందరికీ సంపూర్ణ రెండు లక్షల రుణమాఫీ ప్రకటించాలని సిపిఎం పార్టీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు సురేష్ నూతన కుమార్ మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపజేయాలని వరి ధాన్యం బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శంభు, ఆనందరావు, పోశెట్టి పాల్గొన్నారు.