9 April, 2026 | 6:51 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

వాలీబాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

15-10-2025 09:58 PM

చేగుంట: చేగుంట మండల పరిధిలోని వడియారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎస్జిఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 వాలీబాల్ క్రీడల్లో బాలబాలికల విభాగంలో 10వ తరగతి విద్యార్థిని పులి అర్చన, బాలుర విభాగంలో సిహెచ్ తరుణ్, రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లీలావతి. పిడి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా పాఠశాల నుండి విద్యార్థులు, రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను ఎంపిక కావడానికి కృషి చేసిన పాఠశాల పిడి నాగరాజుకు ప్రత్యేక అభినందలు తెలియజేస్తూ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.