30 July, 2026 | 9:05 PM

Breaking News

భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •   అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి   •   ఘనంగా సోనుసూద్ జన్మదిన వేడుకలు: బలగం శ్రీధర్   •   టి జేఏసీ జిల్లా చైర్మన్‌కు రంగానాయక్ కుటుంబం అభినందనలు   •   భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి   •   ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సన్మానం   •  

వాలీబాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

15-10-2025 09:58 PM

చేగుంట: చేగుంట మండల పరిధిలోని వడియారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎస్జిఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 వాలీబాల్ క్రీడల్లో బాలబాలికల విభాగంలో 10వ తరగతి విద్యార్థిని పులి అర్చన, బాలుర విభాగంలో సిహెచ్ తరుణ్, రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లీలావతి. పిడి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా పాఠశాల నుండి విద్యార్థులు, రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను ఎంపిక కావడానికి కృషి చేసిన పాఠశాల పిడి నాగరాజుకు ప్రత్యేక అభినందలు తెలియజేస్తూ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.