calender_icon.png 13 October, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరదాగా కాసేపు..కబడ్డీ ఆడిన ప్రభుత్వ విప్

13-10-2025 12:00:00 AM

  మహబూబాబాద్, విజయక్రాంతి; మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాసేపు సరదాగా క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు.