03-02-2026 09:21:33 PM
చేగుంట,(విజయక్రాంతి): మరాఠా వీరుడు సామ్రాజ స్థాపకుడు ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణం కోసం మంగళవారం పొలంపల్లి గ్రామంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు చొరవతో భూమి పూజ చేసిన గ్రామస్తులు, ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల యూత్ అధ్యక్షులు, సభ్యులు, గ్రమస్థులు పాల్గొన్నారు.