calender_icon.png 18 June, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌తో హారీశ్‌రావు భేటీ

23-05-2025 12:00:44 AM

హైదరాబాద్,మే 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హారీశ్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరంపై కమీషన్ నోటీసుల ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ ఇద్దరు భేటీ అయ్యారు. నోటీసుల తదుపరి కార్యాచరణపై నేతలిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు 15 రోజుల్లోగా కమీషన్ ఎదుట హాజరుకావాలని పేర్కొన్న విషయం తెలిసిందే.