15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టులో విచారణ

16-10-2025 02:15 AM

- నవంబర్ 18 కి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి ): గ్రూప్ 1 నియామకాలపై టీజీపీ ఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. గత విచారణ లో గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పు ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసిన అనంతరం విచారణ వాయిదే వేసింది. ప్రతివా దులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

కౌంటర్ దాఖలుపై బుధ వారం జస్టిస్ ఆపరేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రతివాదు లు రిట్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు సమయం కోరగా నవంబర్ 18కి విచారణ వాయిదా వేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ వరకు డివిజ న్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది.