1 July, 2026 | 11:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పంట పొలంలో భారీ కొండచిలువ

21-11-2025 03:19 PM

బెజ్జూర్, (విజయ క్రాంతి):బెజ్జూర్ మండలంలోని కుకిడ పంట పొలాల్లో బారి కొండచిలువ కూలీలకు కనిపించడంతో కూలీలు పరుగులు పెట్టారు. ఇట్టి విషయం పొలం యజమానికి తెలపడంతో అక్కడికి చేరుకొని భారీ కొండచిలువను పట్టుకునేందుకు మరి కొంతమంది యువకులు వచ్చి పట్టుకొని బయట ప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలిపారు. ఉదయం సమయంలో పాములు, కొండచిలువలు వరి కుప్పలలో ఉండే ప్రమాదం ఉందని తెల్లవారుజామున పంట పొలాలకు వెళ్లకూడదని  రైతులు తెలుపుతున్నారు.