15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఫార్మా రంగంలో హైదరాబాద్ అగ్రగామి

17-02-2026 11:24 AM

హైదరాబాద్: హైటెక్స్ వేదికగా బయో ఆసియా సదస్సు(Bio Asia 2026 Summit) కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సమిట్ ఇది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... హైదరాబాద్ కేంద్రంగా 14 బిలియన్ వ్యాక్సిన్లు ఉత్పత్రి జరిగిందని చెప్పారు. ప్రపంచ ఉత్పత్తిలో మూడో వంతు ఇక్కడే తయారవుతున్నాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఫార్మారంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య భద్రతకు తెలంగాణ దోహదపడుతోందని వివరించారు. తెలంగాణ బలం.. పరిశోధన కేంద్రాలకు మాత్రమే పరిమితం కాదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.