13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అంతర్జాతీయ సెయిలింగ్‌లో హైదరాబాద్ సత్తా

13-01-2026 02:36 AM

ముషీరాబాద్, జనవరి12  (విజయక్రాంతి) : చెన్నై వేదికగా జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ రెగట్టాలో 7 దేశాల నుంచి 48 మంది అగ్రశ్రేణి సెయిలర్లు పాల్గొన్న ఈ పోటీలో హైదరాబాద్‌కు చెందిన యువ సెయిలర్లు బాలుర విభాగం అండర్-14లో రవి కుమార్ బొన్నెలు కాంస్య పతకం, అండర్-18లో మణిదీప్ పేర్కట్ల స్వర్ణ పతకం, బాలికల విభాగంలో శృంగారి రాయ్ రజత పతకం గెలుచుకోగా స్కిఫ్ క్లాస్ విభాగంలో గోవర్ధన్ పల్లారా రజత పతకం సాధించాడని ’ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్’ కోచ్ కోచ్ సుహీమ్ షేక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నలు గురు విజేతలు ఏప్రిల్‌లో చైనాలోని సాన్యాలో జరగబోయే ఆసియా బీచ్ గేమ్స్‌లో భారత్ తరపున పాల్గొననున్నారని తెలిపారు.