13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ ప్రారంభం

13-01-2026 02:35 AM

శంషాబాద్, జనవరి ౧౨ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్  భాగంగా టార్చ్ రిలే కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ సోమవారం ప్రారంభించారు. రంగారెడ్డి జికలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా యువజన, క్రీడల అధికారి శఈ. వెంకటేశ్వర రావు, తహసీల్దార్ ,యం. పి.డి. ఓ, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ),  సి.ఐ.  హెడ్మాస్టర్, ఫిసికల్  డైరెక్టర్స్ ,ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది,కోచ్లు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.