9 July, 2026 | 5:54 PM

Breaking News

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ   •   జ్యోతి కాలనీ, బజరంగ్ కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి   •   11 వ రోజుకు చేరిన ఎగ్జిక్యూటివు రిలే నిరాహార దీక్షలు   •   విధుల పట్ల సమయపాలన పాటించాలి: కలెక్టర్ కుమార్ దీపక్   •   స్ట్రామ్ వాటర్ డ్రైన్ పై స్లాబ్ నిర్మాణం   •   కోదాడలో ఆర్థో ట్రామా కేర్ ప్రారంభం..అత్యవసర వైద్యం ఇక మరింత చేరువ   •   రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు   •   మద్యం మత్తులో పోలీసులపై దాడి...   •   గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి   •   వైభవంగా శ్రీ సాయిబాబా దేవాలయ 17వ వార్షికోత్సవ వేడుకలు   •  

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

11-10-2024 01:56 PM

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు హెచ్చరించడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులకు ఈమెయిల్ రావడంతో కొన్ని గంటలపాటు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కోయంబత్తూరు నుంచి వస్తున్న విమానం హైదరాబాద్ మీదుగా చెన్నై వెళ్లింది. ప్రయాణీకులను దించేశారు. అధికారులు ఆరు గంటల పాటు విమానంలో శోధించి, ఆల్-క్లియర్‌గా ప్రకటించారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అనంతరం ప్రయాణికులతో విమానం చెన్నైకి బయలుదేరింది. ఇప్పుడు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో విమానాల్లో వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే.