calender_icon.png 31 July, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల కోసం ఐఎన్టీయూసీ నిరంతరం కృషి

30-07-2025 10:43:03 PM

ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న

హుజూర్ నగర్: కార్మికుల కోసం ఐఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న(INTUC State General Secretary Yaragani Naganna) అన్నారు. బుధవారం పట్టణంలోని బైరు బాలయ్యతో పాటు పలువురు కార్మికులు ఐఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్మికుల అభ్యున్నతకై విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురువయ్య,మండల అధ్యక్షులు మేళ్ళచెరువు ముక్కంటి, చిట్యాల అమర్నాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పాశం రామరాజు, సలిగంటి జానయ్య, మేకపోతుల వీరబాబు, సోమగాని బాలక్రిష్ణ, తదితరులు, పాల్గొన్నారు.