1 July, 2026 | 6:41 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ మృతి

03-12-2024 03:07 AM
  1. కర్ణాటకలో తొలి పోస్టింగ్ కోసం వెళ్తుండగా దుర్ఘటన

బెంగళూరు, డిసెంబర్ 2: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఐసీఎస్ శిక్షణ పూర్తి చేసి తొలి పోస్టిం గ్ తీసుకోవడానికి వెళ్తూ యువ ఐపీఎస్ అధికారి సోమవారం రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల హర్ష్‌వర్ధన్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.

హసన్ హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో హర్ష్ ప్రయాణిస్తున్న వాహ నం టైర్ ఒక్కసారిగా పోలిపోయింది. దీంతో వాహనం అదుపుతప్పి ఓ ఇం టిని, చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్ష్ తలకు తీవ్రగాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ ప్రాణాలు విడిచారు. ఆయన మృతిపై కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు.