12 June, 2026 | 1:30 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

బడ్జెట్‌లో చేనేత రంగాన్ని విస్మరించడం బాధాకరం

04-02-2026 12:50 AM

చేనేత రాష్ట్ర నాయకుడు సీత ఆంజనేయులు

కుషాయిగూడ, ఫిబ్రవరి 3. (విజయక్రాంతి) : కేంద్ర బడ్జెట్లో చేనేత కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అతి దారుణమని తెలంగాణ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సీత ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం కుషాయి గూడలో మీడియాతో మాట్లాడుతూ. చేనేత కార్మికులు తెలంగాణలో కాకుండా భారత దేశవ్యాప్తంగా అత్యధికంగా చేనేత రంగంపై ఆధారపడి బ్రతుకుతున్నారని నిర్మల సీతారామన్ 2026 కేంద్ర బడ్జెట్లో చేనేత కార్మికుల గురించి ప్రస్తావన తీకపోవడం సీత ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.