1 July, 2026 | 11:15 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మర్రిగూడ తహసీల్దార్ గా జక్కర్తి శ్రీనివాసులు..

19-05-2025 04:55 PM

మునుగోడు/మర్రిగూడ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల నూతన తహసీల్దార్ గా సోమవారం జక్కర్తి శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ 9 సంవత్సరాలు సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్గా దేవరకొండలో పనిచేసి, తహసీల్దార్గా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో విధులు నిర్వహించారు. అక్కడి నుంచి సొంత జిల్లాకు తహసీల్దార్గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు. అలాగే ఇక్కడ పని చేసిన బక్క శ్రీనివాస్ మహబూబ్నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి, పుష్పగుచ్చం అందించి సన్మానించారు.