28-11-2025 07:19:57 PM
నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, చంద్రశేఖర్, నారాయణ, రమేష్, ఇతరులు పాల్గొన్నారు.