26 May, 2026 | 6:55 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

కోర్టుకు కాకర్ల శ్రీనివాస్

19-12-2025 10:07 AM

హైదరాబాద్: జయత్రి ఇన్ ఫ్రా స్ట్రక్చర్(Jayatri Infrastructure) ఎండీ కాకర్ల శ్రీనివాస్(Kakarla Srinivas)ను నేడు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. జయత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కేసులో(Jayatri Infrastructure case)  పరారీలో ఉన్న కాకర్ల శ్రీనివాస్ ను నిన్న  చెన్నైలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాకర్లను ఈడీ అధికారులు(ED officials) కోర్టులో హాజరుపర్చనున్నారు. ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో కాకర్ల శ్రీనివాస్ రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు చేశాడు. సీసీఎస్ లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. నవంబర్ లో హైదరాబాద్ లోని 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. జయత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అనుబంధ సంస్థల్లో ఈడీ సోదాలు చేసింది. పలు పత్రాలు స్వాధీనం, కంపెనీ బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది.