calender_icon.png 27 June, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

27-06-2025 02:29:14 AM

చౌటుప్పల్, జూన్ 26(విజయక్రాంతి): చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత పోకడ చూస్తుంటే జీవితమంటేనే మత్తుమత్తులోనే ఉంది గమ్మత్తు అనుకుంటున్నారు.

నిజానికి జీవితం అంటే మత్తు కాదు జీవితాన్ని చిత్తు చిత్తు గా ఓడించేది  మత్తు అనే నిజాన్ని తెలుసుకోవాలి నేటి యువత అన్నారు. అలాగే విద్యార్థులతో  ప్లక్కా కార్డులతో కలిసి ర్యాలీ  నిర్వహించి ప్రతి ఒక్కరు డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటు పడాలి అని తెలిపారు.  కార్యక్రమంలో సిఐ మన్మధ కుమార్, ఎస్ ఐ కే యాదగిరి పాల్గొన్నారు