01-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 30: ఒమన్కు వెళ్తున్న నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకో వడంతో సమాచారం అందుకున్న భారత నేవీ రంగంలోకి దిగింది. ప్రమాదానికి గురై న నౌకలో భారత సంతతికి చెందిన 14 మంది సిబ్బంది ఉన్నట్టు నేవీ అధికారులు ప్ర కటించారు. కాండ్లా ఓడరేవు నుంచి బయలుదేరిన ఎం.టియీ చెంగ్ 6 నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురవగా.. సిబ్బంది సాయం కోసం సందేశం పంపారని.. ఐఎన్ఎస్ తబర్ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైందని నేవీ తెలిపింది.