ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మార్కెట్ చైర్మన్
09-04-2026 01:48 PM
సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం
సత్తుపల్లి,(విజయక్రాంతి): కిష్టారంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్తుపల్లి శాసన సభ్యులు డా మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి అప్పారావు,ఉప సర్పంచ్ శీలం నాగరాణి,చిలుకూరి మోహన్ రెడ్డి,అలవాలా వేణు,నరసింహారావు,సేలం వెంకటేశ్వరావు,రామకృష్ణ,దొడ్డ జనార్దన్ రెడ్డి,జగదీష్ ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




