13 April, 2026 | 12:46 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

డిసెంబర్ 4న సీఎం సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేపట్టాలి

29-11-2024 07:57 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు 

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లిలో డిసెంబర్ 4న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేపట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరారు. పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో జన సమీకరణపై ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్, జూలపల్లి మండలాలలోని ముఖ్య నాయకులతో శుక్రవారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపల ప్రకాష్ రావు పలు మండలలా నాయకులు తదితరులు పాల్గొన్నారు.