24 May, 2026 | 3:34 PM

Breaking News

అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •  

నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

04-10-2025 08:47 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, మండల సీనియర్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంచి కట్ల శ్రీనివాస్, వారికీ శాలువాతో సన్మానం చేశారు.