calender_icon.png 15 June, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

14-06-2025 12:00:00 AM

శేరిలింగంపల్లి, జూన్ 13: భక్తి భావాలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కోరారు. శుక్రవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభా ష్ చంద్రబోస్ కాలనీలో పోచమ్మ ఆలయంలో 14వ వార్షికోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని అ మ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సాంబశివరావు, బృందరావు, సత్యం, అక్కరావు, రాము లు యాదవ్, నర్సింహ, వెంకటేష్ ,ముక్తార్, వెంకటేష్, హరి కృష్ణ ,శ్రీజ రెడ్డి,శశిరేఖ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.