6 July, 2026 | 1:20 PM

Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •  

అనారోగ్యంతో మరణించిన పలువురి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

29-09-2025 01:42 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పలువురి కుటుంబాలను సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) పరామర్శించారు. 30 వ వార్డు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ సింగ్(Former Municipal Vice Chairman Shankar Singh) కూతురు మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నూరి వెంకటేష్ తండ్రి మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించారు. 20వ వార్డు నాయకులు మతమారి శ్రీనివాస్ అత్తమ్మ, ఐదవ వార్డ్ నాయకులు ముగ్గురం కన్నయ్య తల్లి మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని ఎమ్మెల్యే వినోద్ భరోసా ఇచ్చారు.