6 July, 2026 | 2:23 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

కోళ్ల పందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

29-09-2025 01:39 PM

రూ.16 వేలు, 2 పందెం కోళ్ల స్వాధీనం

భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని రాజారాం గ్రామ శివారులో కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.. భీమిని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుట్టు చప్పుడు కాకుండా గ్రామ శివారులలో కోళ్ల పందాలు ఆడుతున్నారనె సమాచారం మేరకు సిబ్బందితో కలిసి స్థావరంపై దాడి నిర్వహించినట్లు తెలిపారు. నాయిని సాయి, కొడిపే శంకర్, సీడం సురేష్ లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద దగ్గర నుంచి రూ. 16 వేల నగదు, రెండు కోళ్లను స్వాధీనం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది శ్రీనివాస్, ప్రవీణ్, వినోద్ కుమార్ లు తదితరులు ఉన్నారు.