15 March, 2026 | 8:22 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

క్రికెట్‌ టోర్నీ విజేత మోహన్ లెవెన్ జట్టు

24-01-2026 10:05 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఇర్రి రవి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిశాయి. ఫైనల్‌ మ్యాచ్ లో మోహన్ లెవెన్ జట్టు శాంతి యూత్ జట్టుపై విజయం సాధించింది.విజేతలకు స్థానిక సర్పంచ్ తాటి వాణి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి బోడ దివ్య,గుర్రం సురేష్,కాంగ్రెస్ నాయకులు కనితి దేవ,ప్రసాద్,ఎడ్ల రాంబాబు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.