12 June, 2026 | 4:23 PM

Breaking News

విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం మధ్యాహ్న భోజనంలో వడ్డించాలి   •   డ్రగ్స్ వద్దు- జీవితం ముద్దు   •   రేవంత్ సర్కార్ రైతు డిస్కమ్ పెట్టిందే ప్రైవేటీకరణ కోసం   •   విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి   •   రిమ్మా గ్రామాన్ని సందర్శించనున్న రెండవ మంత్రి   •   పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోంది   •   దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే.. ఊరుకోం: కేటీఆర్   •   టీయూవీ జిల్లా ఉపాధ్యక్షుడిగా జోగు అశోక్ కుమార్ నియామకం   •   శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మహిళల ప్రత్యేక పూజలు   •   ఉప్పల్‌ భాగయత్ లోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం   •  

మార్నింగ్ వాక్... ప్రజా సమస్యలు తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్

14-11-2025 11:44 PM

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కమిషనర్ బి యాదగిరి నేడు పట్టణంలోని శాంతినగర్ లో సిబ్బందితో కలిసి మార్నింగ్ చేశారు.  వార్డు నెంబర్ 28 లోని సానిటేషన్, పార్కులను,  ప్రజలకు త్రాగునీటి సమస్య సరఫరా ఎలా అందుతోందని సమయానికి త్రాగునీరు వస్తుందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. శాంతినగర్ లో పలు హోటళ్లను తనిఖీ చేశారు. విజయోగదారులకు నాణ్యమైన సూచికమైన అల్పాహారం భోజనం ఇవ్వాలని యజమానులను ఆదేశించారు.  ఆయన వెంట సానిటరీ ఇన్స్పెక్టర్లు ఉమేష్ కుమార్, వెంకటయ్య, ఆర్ ఐ రాములు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.