21 March, 2026 | 1:04 PM

Breaking News

'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •   3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ప్రణాళికలు!   •   అందరికీ అన్నీ.. రాష్ట్ర బడ్జెట్ 2026-27   •  

శాస్త్రవేత్త జోషికి ‘నిట్’ పురస్కారం

11-10-2024 12:38 AM

హనుమకొండ, అక్టోబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ డీఆర్డీఎ ల్ ప్రోగ్రామ్ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. కాజీపేటలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) క్యాంపస్‌లో గురువారం నిర్వహించిన నిట్ వార్షికోత్సవంలో ఆయన అతిథుల చేతుల మీదుగా నిట్ విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కా రం అందుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ గ్లోరీ స్వరూప, నాగార్జున వెన్న, ప్రొఫెసర్ వీరాచారి, ఎం.శివా జీ యాంద్ పాల్గొన్నారు.