6 July, 2026 | 3:29 PM

Breaking News

విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి

06-07-2026 02:37 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా పురగిరి క్షత్రీయ పెరిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ మేడం తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తిరుపతి పేర్కొన్నారు. తిరుపతి నియామకం పట్ల జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ, ఆత్మ చైర్మన్ సింగతి మురళి, జిల్లా నాయకులు బేర సత్యనారాయణ, సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.