25 July, 2026 | 6:27 PM

Breaking News

వారం రోజుల్లోగా భగత్ నగర్ దొంగలను పట్టుకోవాలి   •   ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత   •   టైరు పంచర్‌తో ఆటో బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు   •   పెండింగ్ కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు   •   టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •  

సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ డే కార్యక్రమంపై అధికారుల సమావేశం

30-05-2026 03:46 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ బస్తీలు మరియు స్లమ్ ప్రాంతాల్లో పౌర హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ డే కార్యక్రమం శుక్రవారం సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. బాలానగర్ తహసీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పౌర హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు హాజరై పౌర హక్కుల పరిరక్షణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.