15 April, 2026 | 1:32 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

విశ్రాంతి ఉపాధ్యాయురాలి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన పసుమర్తి

06-05-2025 01:07 PM

కల్లూరు, (విజయక్రాంతి): పట్టణ ప్రముఖ కాంగ్రెస్ నాయకులు దయాల కిషోర్ దత్(Congress leaders Dayala Kishore Dutt) మాతృమూర్తి, విశ్రాంతి ఉపాధ్యాయురాలు దయాల లక్ష్మీ వయో భారం తో మంగళవారం మరణించారు. జిల్లా ఆర్యవైశ్య సభ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు ఆమె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు దామల రాజు, కల్లూరు మాజీ సర్పంచ్ బంక బాబు, మరియు కల్లూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు ఉబ్బన రాంబాబు, పెద్ద బోయిన రామ నరసింహారావు, మారబోయిన శ్రీనివాసరావు, బొల్లం ఉపేందర్,మేకల సాంబశివరావు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.