15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

విద్యార్థులు, యువతలో దేశభక్తిని పెంపొందించాలి

26-01-2026 12:09 AM

గట్టు జనవరి 25 విద్యార్థులు,యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని దేశభక్తి చాటే గేయాన్ని రచించిన రచయిత డేవిడ్ ను గ్రామస్తులు ప్రశంసించారు.గట్టు మండ లం మాచర్ల గ్రామానికి చెందిన డేవిడ్ రచించిన జయహో భారత్ ఆడియో సాంగ్ ను సర్పంచ్ వజ్రమ్మ తిమ్మప్ప, ప్రధానోపాధ్యాయులు రాంబాబు,రఘు చేతుల మీదుగా విడుదలను చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... యువతలో దేశభక్తిని పెంపొందించే దిశగా ఇలాంటి పాటలు మరిన్ని రచించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.