16 April, 2026 | 9:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే శంకరయ్య

28-01-2026 12:39 AM

మున్సిపల్ ఎన్నికల వార్ రూమ్ ఇన్‌చార్జ్‌గా గుత్తా అమిత్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి) : పీసీసీ ఓబీసీ రాష్ట్ర చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కన్వీనర్స్‌గా కేతూరి వెంకటేశ్, జూలురు ధనలక్ష్మిని నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం  ఆదేశాలు జారీ చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల వార్ రూమ్ ఇన్‌చార్జ్‌గా గుత్తా అమిత్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు  పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.