02-06-2025 01:40:33 AM
కరీంనగర్ క్రైం, జూన్ 1 (విజయ క్రాంతి): పోలీసుశాఖలో ఉత్తమ సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే శౌర్య, మహోన్నత, ఉత్తమసేవ, కఠిన, సేవా పతకాలకు పలువురు పోలీసులు ఎంపికయ్యారు.
ఈ మేరకు ఆదివారం పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తమ సేవా పతకాలకు సీఎన్బీ ఎస్ఐ ఎన్ శ్రీనివాస్, ఏఎస్ఐలు సీహెచ్ రాజన్న, ఎన్ భాస్కరాచా రి, డి శ్రీనిఆస్, సయ్యద్ అమ్హద్, వి తిరుపతి, పి రవి, ఏఆర్ఎస్ ఎండీ అబ్దుల్ ఖుద్దూస్, హెడ్ కానిస్టేబల్స్ వి రాజయ్య, విజయసాగర్లు ఎం పికయ్యారు. అలాగే సేవా పతకా లకు ఎస్ఐ జి రామిరెడ్డి, ఏఎస్ఐలు ఆర్ రవీందర్, ఎండీ మోయిద్ అలీ, సీహెచ్ శ్రీనివాస్, ఎం సుధాకర్, ఎం యాదగిరి,
ఎండీ నజీముద్దీన్, పి -లక్ష్మీనారాయణ, ఎం సత్త య్య, ఏఆర్ఎస్ఐలు ఎం రామచంద్రారెడ్డి, ఎండీ ఖదీర్, ఎండీ ఇక్బాల్, ఎ శంకరయ్య, పి రాజిరెడ్డి, ఎం రాబ్బీస్, ఎండీ బాషు, ఎన్ శ్రీనివాసాచారి, హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ ఖా జా పాషా, ఎ రేణుకానందం, డి మల్లేశం, వి బాలరాజు, వి మల్లారెడ్డి, కె కరుణాకర్, పి శ్రీనివాస్, ఎండీ బాగ్దాద్, బి గౌరయ్య, ఆర్ మొగిలయ్య. ఎన్ సంపత్, సయ్యద్ గజాయుద్దీన్, ఇ వేణు, డి రవీందర్, ఎం స్వామి లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పతకాలకు ఎంపికైన పోలీసులను సీపీ గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.