03-02-2026 02:23:17 AM
రేగోడు, ఫిబ్రవరి 2: పదవిలో ఉన్నా లేకు న్నా ప్రజాసేవే లక్ష్యమని సిందోల్ బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ మంజుల నాగయ్య స్వామి అన్నారు. సోమవారం సోమవారం ఉజ్వల యోజన పథకం కింద వచ్చిన 20 సి లిండర్లను లబ్ధి దార్లకు కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మంజుల నాగ స్వామి మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ ముఖ్యంగా పనిచేస్తానని వారన్నారు.