17 June, 2026 | 11:30 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

ముత్తారంలో కొండచిలువ హతం

15-12-2025 10:27 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో సోమవారం రాత్రి కొండచిలువ హల్చల్ చేసింది. గాజుల గాజనవేన రమేష్ ఇంటి సమీపంలోకి కొండచిలువ ప్రవేశించడంతో కొండచిలువను ఇంట్లో ఉన్నవారు చూసి హడలెత్తిపోయారు. కొండచిలువ ఉందని చుట్టుపక్కల వారు వచ్చి హతమార్చారు. అడవిలో ఉండాల్సిన పెద్ద కొండచిలువ ప్రజలు నివసిస్తున్న ఇండ్లలోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.