19 March, 2026 | 4:55 AM

టీఆర్పీ ములుగు జిల్లా కమిటీ నూతన అధ్యక్షుడిగా రాజన్న

19-03-2026 01:37 AM

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): ములుగు జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నూతన కమిటీని పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్య దర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా గట్ల రాజన్న, ప్ర ధాన కార్యదర్శిగా తవిటి దిలీప్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తురక వీరబాబు గార్లకు నియామక పత్రాన్ని అందజేశారు.