21 April, 2026 | 4:46 PM

Breaking News

ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఐసీసీ అవార్డు రేసులో శ్రేయాంక

28-12-2024 11:21 PM

దుబాయ్: భారత యువ క్రికెటర్ శ్రేయాంక పాటిల్ ప్రతిష్ఠాత్మక ఐసీసీ మహిళల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది. గతేడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రేయాంక 13 టీ20ల్లో 15 వికెట్లు, ఆడిన రెండు వన్డేల్లో నాలుగు వికెట్లు పడగొట్టింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. శ్రేయాంక పాటిల్‌తో పాటు అన్నెరి డెర్క్‌సెన్ (సౌతాఫ్రికా), సాస్కియా (స్కాట్లాండ్), ఫ్రెయా సర్జెంట్ (ఐర్లాండ్) అవార్డు రేసులో ఉన్నారు.