6 May, 2026 | 2:25 PM

Breaking News

అన్నపురెడ్డిపల్లిలో ఆధ్యాత్మిక వెల్లువ..   •   ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి   •   సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కట్ల రవీందర్   •   TVK పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్.. INDIA కూటమి భవితవ్యం అయోమయం   •   మన్నె క్రిశాంక్‌కు హైకోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు   •   ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్   •   దమ్మపేటలో ఈ నెల 11న హిందూ ధర్మ నమ్మేళనం   •   కొత్తూరులో రైతుల రాస్తారోకో   •   పెంచిన గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ కొరతపై సీపీఐ ఆందోళన   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వేం నరేంధర్ రెడ్డి   •  

మన్నె క్రిశాంక్‌కు హైకోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు

06-05-2026 01:45 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) ఊరట లభించింది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో క్రిశాంక్ కు( Manne Krishank) హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మన్నె క్రిశాంక్ తో పాటు మరో ఏడు గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మన్నె క్రిశాంక్ ప్రస్తుతం సంగారెడ్డి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.